Posts

పైసా కూడా లేదు కానీ ఫ్లైట్ ఎక్కరు అదృష్టం అంతే ఇదినేమొ......

Image
ఆగస్టు 8, సమయం : ఉదయం 6గంటల 30 నిమిషాలు… నిరక్షరాస్యలైన తల్లి, తన కూతురిని వెంటబెట్టుకొని చెన్నై లోని అన్నా యూనివర్సిటికి వచ్చింది. 8: 30 లకు వాళ్ళ అమ్మాయికి B.SC అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి కౌన్సెలింగ్ ఉంది. వాస్తవానికి  వాళ్లు అక్కడికి దగ్గర్లోని గ్రామం నుండి కౌన్సెలింగ్ కు ఎడ్ల బండి మీద వచ్చారు. అంతటి పేదరికం వాళ్లది. కానీ కౌన్సలింగ్ జరిగేది అన్నా యూనివర్సిటిలో కాదు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కొయంబత్తూర్ లో.. తెలిసిన వాళ్ళు మిస్ గైడ్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చారు. ఎం చేయాలో తోచట్లేదు… ఎవరిని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి వారిది. ఇంతలో అటుగా వాకర్లు వాళ్లను చూసి, అసలు విషయం ఏంటి అని ఆరా తీశారు…???? విషయం తెలుసుకున్న వాకర్లు… అగ్రికల్చర్ యూనివర్సిటి కొయంబత్తూర్ లో ఉంది, మీరున్నది చెన్నైలో.. చెన్నై కు కొయంబత్తూర్ కు దాదాపు 500 కిలో మీటర్ల దూరం.. అందులో ఇప్పుడు టైమ్ 7 అవుతుంది , మీ కౌన్సెలింగ్ ఏమో.. 8: 30 అంటున్నారు… కానీ జర్నీ చేయాలంటే మినిమమ్ 7 హవర్స్ పడుతోంది… అని చెప్పారు. ఇక్కడే   కీలక   మలుపు : ఒక్క సారి అమ్మాయి చదువు విషయాన్ని ఆరా...

కొడుకు తల్లి గురించి చెప్పిన మాటలు కి షాక్ అయిన తండ్రి....

Image
ఒక బాబు తల్లి చనిపోంది కానీ వాళ్ల నాన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. ఒక రోజు వాళ్ల నాన్న ఆ అబ్బాయిని ఒరే నీకు కొత్త అమ్మ ..చనిపోయిన అమ్మ మధ్య ఏం తేడా కనిపించింది ....అని అడిగాడు.... అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు..... కొత్త అమ్మ నిజం..చనిపోయిన అమ్మ అబద్ధం అని అన్నాడు.... ఆ మాట విన్న తండ్రి అవాకై .....ఎందుకురా అన్నాడు.... అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు... నేనెప్పుడూ అల్లరి చేసిన అప్పుడు మా అమ్మ అనేది... నువ్వు అల్లరి చేస్తే నీకు అన్నం పెట్టను అనేది.... కానీ నేను అల్లరి చేసిన ...తన వళ్ళో కూర్చో పెట్టుకొని అన్నం తినిపించేది.... కానీ ఇప్పుడు ఉన్న కొత్త అమ్మ కూడా అల్లరి చేస్తే అన్నం పెట్టను అంది... కానీ ఈ కొత్త అమ్మ నిజం గానే 3 రోజుల నుంచి అన్నం  పెట్టడం లేదు.... అందుకే మా అమ్మ అబద్ధం.... ఈ కొత్త అమ్మ నిజం... అన్నాడు...ఇది విన్న నాన నోటిలో నుంచి మాట రాలేదు..

కన్నతల్లిని కిరాతకంగా చంపిన కసాయి కొడుకు... లైవ్ వీడియో..

Image
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ప్రాంతానికి చెందిన సందీప్‌..... గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ప్రాంతానికి చెందిన సందీప్‌ ఓ మెడికల్‌ కాలేజ్‌లో అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సందీప్‌ తల్లి జయశ్రీకి బ్రెయిన్‌ స్ట్రోక్‌ తగిలింది. దాంతో ఆమె నడవలేని పరిస్థితి. ఆమె కూతురే అన్నీ దగ్గరుండి చూసుకుంటోంది. తల్లి ఆరోగ్యం విషయంలో సందీప్‌కి అతని భార్యకి రోజూ గొడవలు అయ్యే వంట.ఇక తన తల్లిని వదిలించుకోవాలని పథకం వేసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెను మేడ మీదకు ఈడ్చుకెళ్లి తోసేశాడు. గొప్పోడివి పుట్టావ్ భయ్యా.... నిన్ను తొమ్మిది మాసాలు మొస్తే ... నువ్వు నాలుగు అంతస్థులపై హునుండి తోసేసావా